
పోస్ట్ చేసిన జూన్ 22, 2025 10:50 AM

కడప ఎంపీ అవినాష్ అవినాష్ రెడ్డి మనుషులు తనను వెంబడించారని వివేకా హత్య కేసులోని కేసులోని ఎం -2 నిందితుడు నిందితుడు యాదవ్ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు. ఆ ఫిర్యాదు మేరకు సునీల్ యాదవ్ పెళ్లి పెళ్లి రోజు క్రిష్ణుడి క్రిష్ణుడి గుడికి వెళ్లి అక్కడి నుంచి తన వాహనంలో ఇంటికి వస్తున్న సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులైన లోకేశ్వర్ లోకేశ్వర్ రెడ్డి, పవన్ కుమార్ (వైసీపీ సోషల్ మీడియా మీడియా తన వాహనం ముందు ముందు వెళ్తుంటే దాన్ని అనుసరిస్తూ మరో వాహనం వస్తూ ఉండడం గమనించానని తెలిపారు .ఈ వాహనంలో లోకేశ్వర్ రెడ్డి రెడ్డి పవన్ ల ను పోలీసులకు పోలీసులకు.
తనకు ప్రాణం ఉందని పులివెందుల అర్బన్ స్టేషన్లో ఫిర్యాదు. ఇదిలా ఉంటే హత్య హత్య సినిమాకు సంబంధించి కొన్ని వీడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో మీడియాలో పోస్ట్ చేశారని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది .ఆ సమయంలో పవన్ కుమార్ ను పోలీసులు అదుపులోకి కేసు నమోదు చేసి. గతంలో కూడా తనకు తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు యాదవ్ ఫిర్యాదు ఫిర్యాదు. తాజాగా జరిగిన సంఘటన సంఘటన నేపథ్యంలో మరో సారి తనకు ప్రాణహాని ఉందని సునీల్ యాదవ్ యాదవ్ చేశారు .ఈ ఫిర్యాదు పై పోలీసులు విచారణలో చేయనున్నట్లు.

C.E.O
Cell – 9866017966
