
తెలంగాణ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ కొరత ఉన్న వదంతులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నప్పటికీ, వాస్తవ పరిస్థితి పూర్తిగా లేదని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ ఎక్కడా అందుబాటులో లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ స్పష్టం చేసింది. ఆయిల్ రిఫైనరీల నుంచి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా వ్యవస్థ పూర్తి స్థాయిలో, సజావుగా కొనసాగుతోందని. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రజల రోజువారీ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఇటీవలి రెండు రోజులుగా హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో పెట్రోల్ బంకుల వద్ద పొడవైన క్యూలు కనిపించడం లేదు, కొన్ని చోట్ల “నో స్టాక్” బోర్డులు ఉంచడం ప్రజల్లో మరింత భయాన్ని పెంచింది. అయితే ఇవన్నీ తాత్కాలిక పరిస్థితులేనని, సరఫరాలో లోపం వల్ల డిమాండ్ ఒక్కసారిగా పెరగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు.సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందడంతో సమాచా రమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అధికారులు చెబుతున్నారు. “ఇంధనం పెట్రోల్ కొరత రాబోతోందన్న భయంతో అవసరానికి మించి తీస్తున్నారు, డీజిల్ నింపడానికి బంకుల వద్ద పరుగులు చేస్తున్నారు.
కానీ డిపో సరిపడా నిల్వలు” అని పౌర సరఫరాల శాఖ తెలియజేసింది.ఇక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అమలు చేస్తున్న అడ్వాడ్ పేమెంట్ విధానంలో కొంతమంది డీలర్లకు తాత్కాలిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ, ఈ సమస్య త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. పర్యవేక్షిస్తున్నారు.
ఎక్కడైనా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్, వాణిజ్య వినియోగ అవసరాలకు మళ్లించడం వంటి చర్యలు గుర్తించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.ప్రజలు భయాందోళనలకు లోనవకుండా ప్రశాంతంగా ఉండాలని, అవసరమైన మేరకే ఇంధనం కొనుగోలు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అధికారిక సమాచారం తప్ప ఇతర వదంతులను నమ్మవద్దని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను ఫార్వర్డ్ చేయవద్దని కోరింది. ఏదైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే పౌర సరఫరా శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1967ను సంప్రదించాలని సూచించింది.

C.E.O
Cell – 9866017966
.webp)
