[ad_1]
టి 20 వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ ను చిత్తు చేసి టోర్నీ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అభినందించారు. చారిత్రిక విజయం సాధించిన జట్టు సభ్యులు యావద్దేశం గర్వపడేలా చేశారు చంద్రబాబు ఎక్స్ వేదికగా ప్రకటించారు.
ఈ విజయంతో టీ20 ఫార్మాట్లో భారత్ తన సత్తా మరోసారి నిరూపించుకుందని చెప్పారు. మూడుసార్లు కప్ గెలిచిన తొలి దేశంగా భారత్ నిలవడం గర్వకారణమని, జట్టు సభ్యులంతా సమష్టిగా రాణించారని పేర్కొన్నారు.
[ad_2]