
పోస్ట్ చేసిన తేదీ ఆగస్టు 22, 2025 5:40 PM
ఏపీలో ప్రతి ఏడాది ఏడాది డీఎస్సీ నిర్వహించి టీచర్ల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్. ఉండవల్లి నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష. అనంతరం మాట్లాడుతు గత 14 నెలల్లో నెలల్లో అమలు సంస్కరణలు ఫలితాల ఫలితాల దిశగా నడిపి బాధ్యత అధికారులు, ఉపాధ్యాయులదని ఉపాధ్యాయులదని. దాతల సహకారంతో ప్రభుత్వ ప్రభుత్వ పాఠశాల్లో సదుపాయలు అభివృద్ధి జరుగుతుందని. అమరావతిలో ఏడాదిలోగా లైబ్రరీ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని లోకేశ్.
రాష్ట్రచరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ ప్రకటించి ప్రకటించి, విజయవంతంగా నిర్వహించామని. తల్లికి వందనం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలుచేశాం, చివరి చివరి పెండింగ్ దరఖాస్తులను ఆమోదిస్తూ రూ .325 కోట్లు కోట్లు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా 2024-2025 ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులను వెంటనే విడుదల చేసేలా చర్యలు.
రాష్ట్రంలో కొత్తగా మంజూరైన జవహర్ నవోదయ విద్యాలయాలు విద్యాలయాలు, కేంద్రీయ విద్యాలయాలకు దాతల సహకారంతో భూసేకరణకు చర్యలు. తమిళనాడు, పంజాబ్, గుజరాత్ గుజరాత్ వంటి రాష్ట్రాల్లో విజయవంతమైన విధానాలను విధానాలను అధ్యయనం చేసి చేసి, ఉత్తమమైన ప్రీస్కూల్ పాలసీని. నిర్ణీత క్యాలండర్ ప్రకారం మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో, రాష్ట్రస్థాయిలో సైన్స్ & స్పోర్ట్స్ ఫేర్ లు నిర్వహించాలని మంత్రి.
రాజమండ్రి గ్రంథాలయానికి రూ .87 లక్షల రూపాయలు. ఈ ఏడాది ప్రభుత్వ ప్రభుత్వ లైబ్రరీల్లోని పుస్తకాలతో ప్రిపేరైన 350 మందికి కానిస్టేబుల్ ఉద్యోగాలు. లైబ్రరీల వల్ల కలిగే ప్రయోజనాలపై పెద్దఎత్తున క్యాంపెయిన్. పోటీ పరీక్షలకు అవసరమైన అవసరమైన అన్నిరకాల పుస్తకాలు లైబ్రరీల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులను.
ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కార్యదర్శి శశిధర్ శశిధర్, పాఠశాల పాఠశాల కమిషనర్ విజయ విజయ రామరాజు రామరాజు, ఇంటర్మీడియట్ విద్య కమిషనర్ కృతికా శుక్లా శుక్లా సర్వశిక్ష స్టేట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ డైరక్టర్ బి బి.

C.E.O
Cell – 9866017966
.webp)
