Home Latest News పామ్ ఆయిల్ | తుమ్మాలా నాగేశ్వర రావు | గాందుగులా పల్లి | పామాయిల్ సాగు | KHAMMAM DIST | కాంగ్రెస్ పార్టీ | CM రేవాంత్ రెడ్డి | మంత్రి పొంగులేతి శ్రీనివాస రెడ్డి – Jananethram News

పామ్ ఆయిల్ | తుమ్మాలా నాగేశ్వర రావు | గాందుగులా పల్లి | పామాయిల్ సాగు | KHAMMAM DIST | కాంగ్రెస్ పార్టీ | CM రేవాంత్ రెడ్డి | మంత్రి పొంగులేతి శ్రీనివాస రెడ్డి – Jananethram News

by Jananethram News
0 comments
పామ్ ఆయిల్ | తుమ్మాలా నాగేశ్వర రావు | గాందుగులా పల్లి | పామాయిల్ సాగు | KHAMMAM DIST | కాంగ్రెస్ పార్టీ | CM రేవాంత్ రెడ్డి | మంత్రి పొంగులేతి శ్రీనివాస రెడ్డి


జూలై 13, 2025 5:24 PM లో పోస్ట్ చేయబడింది

రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి, ఇరిగేషన్, ఇరిగేషన్ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వంటి శాఖల శాఖల మనం మనం ఇప్పటి వరకు చూశాం చూశాం .. కాని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగా పామ్ ఆయిల్ మంత్రి వచ్చారు..జిల్లాలో ఏ కార్యక్రమాని హాజరైనా హాజరైనా పామ్ సాగుపై అవగాహన కల్పిస్తూ. దీంతో ఆయనను జిల్లా జిల్లా రైతులు ముద్దుగా పామ్ ఆయిల్ మంత్రి గా పిలుచుకుంటున్నారు పిలుచుకుంటున్నారు .. ఆయన ఎవరో కాదు రాష్ట్ర వ్యవసాయ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాగేశ్వరరావు… గతంలో కూడా ఆయన ఆయన ఏ శాఖ మంత్రిగా పనిచేసినా జిల్లాలో నీటి వనరుల అభివృద్ధి అభివృద్ధి, వ్యవసాయ విస్తరణ పైనే శ్రద్ధ శ్రద్ధ.

తన స్వగ్రామం గండుగుల గండుగుల పల్లిలో ఎకరాల్లో వాణిజ్య పంటలను. మిర్చి, పత్తి పత్తి వంటి సాంప్రదాయక పంటలను వదిలేసి పామ్ ఆయిల్ ఆయిల్, కొబ్బరి, కొబ్బరి, వక్క, మిరియాలు, కోకో సాగు. రాష్ట్ర మంత్రిగా ఎంత ఎంత తీరికలేని పనులు ఉన్నా ఏ మాత్రం సమయం దొరికినా స్వగ్రామం వైపు పరుగులు. అర్ధరాత్రి సమయంలో సమయంలో కూడా గ్రామానికి చేరుకుని ఉదయాన్నే పొలాల్లో ప్రత్యక్షం ప్రత్యక్షం. అక్కడ పొలం పనిచేసే కార్మికులకు సలహాలు సూచనలు. ఈ రకంగా వ్యవసాయం పై ప్రత్యేక శ్రద్ధ. ఇదే ఒరవడిని జిల్లాలో జిల్లాలో రైతాంగం అలవర్చుకోవాలని ఆయన తాపత్రయ. జిల్లాలో జిల్లాలో, మిర్చి మిర్చి పంటలు సాగుచేసే ఆరుగాలం పెట్టుబడి పెట్టుబడి ఖర్చులు కూడా రాక రైతులు పాలు పాలు.

ఈ నేపథ్యంలో వ్యవసాయశాఖ వ్యవసాయశాఖ మంత్రి గా బాధ్యతలను స్వీకరించిన వెంటనే ఆయన పామ్ ఆయిల్ సాగుపై ప్రత్యేక. జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో రాష్ట్రంలో కూడా పామ్ ఆయిల్ సాగుచేయాలని. ఖమ్మం జిల్లాలో ఇప్పటికే సుమారు 40 వేల ఎకరాల్లో రైతులు పామ్ ఆయిల్. ఈ జిల్లాలో మరో 7,500 ఎకరాల్లో సాగు లక్ష్యం. ఇప్పటికే 4,500 ఎకరాల్లో కొత్తగా సాగు సాగు సాగు .. మరో 3000 ఎకరాల్లో సాగు లక్ష్యంగా అధికార్లను పరుగులు. జిల్లాలో తాను పాల్గనే పాల్గనే ఏ కార్యక్రమం అయినా ఓ ఐదు నిమిషాలు పామ్ పామ్ ఆయిల్ గురించి మాట్లాడటం ఆనవాయితీ. దీంతో ఆయను ఇప్పటి వరకు వరకు మంత్రిగా మంత్రిగా, ఆర్ అండ్ బీ మంత్రిగా మంత్రిగా పిలుచుకున్న అభిమానులు పామ్ పామ్ మంత్రిగా నామకరణం నామకరణం నామకరణం

You may also like

Leave a Comment

Jananethram News delivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, Swendaily.com is your trusted source for timely and reliable news

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird