జననేత్రం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జూలై011*//: అధ్యక్షులు దాసరి శేఖర్ మాట్లాడుతూ భద్రాచలం పట్టణములు ప్రభుత్వ భూములు కబ్జా గురవుతున్నాయని ఇంత జరుగుతున్న అధికారులు ఏ మాత్రం పట్టించుకోకుండా చూసి చూడనట్లు నటిస్తున్నారని ప్రభుత్వ స్థలాలకు కొంతమంది పెట్టకూడదారులు అధికారుల అండదండలతో స్వాధీనం పరుచుకొని ఇల్లులు కడుతున్నారని ఇకనైనా అధికారులు ప్రభుత్వ స్థలాలు గుర్తించి స్వాధీనం పరుచుకోవాలని దాసరి శేఖర్ అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో అర్జున్ పాపయ్య రమేష్ శీను కుమార్ దేవా రాజు నరసింహమూర్తి కోటేశ్వరరావు రమణ జయ కుమారి తదితరులు పాల్గొన్నారు
