
పోస్ట్ చేసిన జూన్ 20, 2025 10:05 AM

ఆస్తిని పిల్లలకు పించి పించి ఇచ్చేసిన తరువాత చరమాంకంలో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకపోతే చట్టం చూస్తూ ఊరుకోదని చాటిన. ప్రొద్దుటూరుకు చెందిన మలేపాటి మోహనరావు (86) ఆయన భార్య గౌరమ్మ గౌరమ్మ (75) లు సొంతంగా వ్యాపారం చేస్తూ సాగించే సాగించే. వారికి ఐదుగురు. వయస్సు పై బడిన బడిన తరువాత ఆ దంపతులు తమ కుమార్తెలకు ఆస్తిని గిఫ్ట్ డీడ్ ద్వారా పంచి.
అప్పటి వరకూ వారిని వారిని ఎంతో ప్రేమగా చూసుకున్న కుమార్తెలు ఆస్తి పంపకాల తరువాత పట్టించుకోవడం. వయోవృద్ధులమైన తమకు న్యాయ న్యాయ చేయాలని కోరుతూ ఆ వృద్ధ దంపతులు జమ్మలమడుడు రెవెన్యూ డివిజనల్ అధికారి సాయిశ్రీకి. దీనిపై స్పందించిన సాయిశ్రీ సాయిశ్రీ వృద్ధుల సంరక్షణను పిల్లలు పట్టించుకోకపోతే చట్టం చూస్తూ చూస్తూ ఊరుకోదు అనే సందేశాన్ని బలంగా ఇచ్చే ఆ ఆ వృద్ధ దంపతులు తమ కుమార్తెలకురు ఆస్తి ఆస్తి పంచి ఇస్తూ చేసిన గిఫ్ట్ డీడ్ ను రద్దు ఉత్తర్వులు జారీ. మెయింటెనెన్స్ అండ్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ పేరెంట్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ యాక్ట్, 2007 చట్టంలోని చట్టంలోని 23 ప్రకారం ఈ జారీ జారీ.

C.E.O
Cell – 9866017966

