
పోస్ట్ చేసిన జూన్ 18, 2025 3:39 PM

పాకిస్థాన్తో కాల్పుల విరమణ విషయంలో విషయంలో పాత్ర కానీ కానీ, ఆ దేశ అధ్యక్షుడి పాత్ర కానీ ఇసుమంతైనా లేదని ప్రధాని మోడీ. ఈ విషయాన్ని విషయాన్ని ఆయన స్వయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కే కే. ఎలాంటి శషబిషలూ శషబిషలూ లేకుండా ట్రంప్ కు భారత్ పాకిస్థాన్ ల మధ్య ఏ విషయమైనా ద్వైపాక్షికంగానే ద్వైపాక్షికంగానే తేల్చుకుంటామని ఇందులో మూడో ప్రమేయానికి తావేలేదని తెగేసి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ డోనాల్డ్ ట్రంప్ తో పోన్ లో సంభాషించిన ప్రధాని భారత్ భారత్, పాక్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా నిల్ అని స్పష్టం. ట్రంప్ మోడీ మోడీ ల మధ్య దాదాపు అరగంటకు పైగా సాగిన ఫోన్ సంభాషణలో మోడీ మోడీ ఈ ట్రంప్ కు స్పష్టత. ఆపరేషన్ సిందూర్ ట్రంప్, మోదీ మాట్లాడుకోవడం ఇదే. అంతే కాకుండా కాకుండా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్తో ట్రంప్ భేటీ కావడానికి ముందు జరిగిన జరిగిన ఈ సంభాషణ అత్యంత ప్రాధాన్యత.
పహల్గాం ఉగ్రదాడి తరువాత భారత్ ఆపరేషన్ ఆపరేషన్ సిందూర్ చేపట్టి .. పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రస్ధావరాలను ధ్వంసం చేసిన సంగతి. దీంతో ఇరు దేశాల మధ్యా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. దాదాపు యుద్ధ వాతావరణం. పాక్ భారత్ లక్ష్యంగా దాడులకు పాల్పడటం పాల్పడటం, అందుకు ప్రతిగా భారత్ పాకిస్థాన్ వైమానిక స్థావరాలను ధ్వంసం చేయడం. ఆ దశలో హఠాత్తుగా హఠాత్తుగా ఇరు దేశాలూ కాల్పుల ఒప్పందానికి రావడం రావడం రావడం, అందుకు తానే ట్రంప్ చెప్పుకోవడం చెప్పుకోవడం. అయితే అప్పట్లోనే ట్రంప్ వ్యాఖ్యలను మోడీ నిర్ద్వంద్వంగా. పాక్ బతిమలాడుకోవడం వల్లే వల్లే కేవలం మానవతా దృక్పథంతో కాల్పుల విరమణకు అంగీకరించినట్లు మోడీ అప్పుడే. అయినా ట్రంప్ పదే పదే పదే తన మధ్యవర్తిత్వం వల్లనే భారత్ పాక్ లు లు విరమణ ఒప్పందానికి వచ్చాయని. ఈ నేపథ్యంలో కాల్పుల కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా అధ్యక్షుడి పాత్ర ఏమీ లేదని మోడీ ఆయనే స్పష్టంగా.
ఈ ఫోన్ ఫోన్ సంభాషణ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆ కాలంలో ఏదైనా వాణిజ్య ఒప్పందంపై ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయా అనే కూడా ప్రధాని మోదీ. అటువంటిదేమీ అటువంటిదేమీ, ఆ ఆ సమయంలో భారత్-అమెరికా మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందం ఒప్పందం గురించి జరగలేదని స్పష్టం స్పష్టం. దీంతో కాల్పుల కాల్పుల విరమణ విషయంలో అమెరికా జోక్యం వస్తున్న విమర్శలకు విమర్శలకు.

C.E.O
Cell – 9866017966

