*జననేత్రం న్యూస్ చేగుంట ప్రతినిధి ఏప్రిల్ 22*//కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలో పీజీ హెచ్ ఎం గంగా రావు పదవి విరమణ సభలో మండలవిద్యాధికారిగా నీరజ ముఖ్యఅతిథిగాపాల్గొని, ఈ సందర్బంగా ఆమెమాట్లాడు పదవి విరమణఅనేదివయస్సు కే కానీ మనస్సు కు కాదనిఆమె అన్నారు, ఈ కార్యక్రమం లో కాంప్లెక్స్ హెచ్ఎం అమరశేఖర్ రెడ్డి, మండల విద్యాధికారి నీరజ, మసాయి పేట్ మండల విద్యాధికారి లీలావతి, పీజీ హెచ్ఎం గంగు బాయి, శ్రీ కిషన్, లతంబార్ రావు, శ్రీనివాస్ రావు,వెంకట్ రామ్ రెడ్డి, విట్టల్ రెడ్డి,వారల నర్సింలు, ఎల్ ఫ్ ఎల్ హెచ్ఎం పూర్ణ చందర్,యాదగిరి, సత్యనారాయణ, సిద్ధిరములు, సుధాకర్, ఫరజానా,రాములు సంఘ బాద్యులు మనోహర్ రావు, వెంకటేష్, తిరుపతి రెడ్డి,నర్సింహా రావు, బాల పోచయ్య, రాజశేఖర్, పాఠశాల ఉపాధ్యాయులు, పెంట గౌడ్, జగన్ లాల్, విజయందేర్ రెడ్డి, కృష్ణమూర్తి, సంధ్యా రాణి, సునీత, వాణి, తదితరులు పాల్గొన్నారు,


C.E.O
Cell – 9866017966
